ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలి'

గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని స్పష్టంచేశారు. చంద్రబాబుతోనే భవిత అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

By

Published : Mar 29, 2019, 5:03 AM IST

పితాని సత్యనారాయణ

పితాని సత్యనారాయణ
గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబుతోనే భవిత అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెదేపా గెలుపు కోసం అందరూ సమష్టి కృషితో పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details