ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 9, 2020, 11:57 AM IST

ETV Bharat / state

మద్ది ఆంజనేయస్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి సస్పెండ్

జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి విశ్వనాథరాజు సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో పరిచయాలు, కోడి పందాల్లో పాల్గొనడం వంటి ఆరోపణలతో ఆయనను తొలగించినట్లు దేవాదాయ అధికారి వెల్లడించారు.

temple eo
temple eo

పశ్చిమగోదావరి జిల్లా.. జంగారెడ్డిగూడెం.. గురవాయగూడెం మద్దిఆంజనేయస్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి విశ్వనాథరాజును దేవాదాయశాఖ సస్పెండ్ చేసింది. రాజకీయ నాయకులతో సంబంధాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో పరిచయాలు, కోడి పందాల్లో పాల్గొనడం వంటి ఆరోపణలను విశ్వనాథరాజు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంతోనే ఆయన్ను సస్పెండ్ చేసినట్లు దేవాదాయ సహాయ కమిషనర్ పల్లంరాజు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details