ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి

అతివేగం ఓ ప్రాణాన్ని బలిగొంది. వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

By

Published : May 8, 2019, 7:01 PM IST

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ...ఒకరు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని లారీ ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసకొని దర్యాప్తు చేపట్టారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ...ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details