ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యాన్ని వినియోగదారుల నుంచి సేకరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Jun 24, 2019, 11:02 AM IST

illegale-ration-rice-seaz-in-west-godavari

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలోని ఆర్.ఖండ్రిక వద్ద...అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని రవాణా చేసేందుకు...వాహనంలోకి తరలిస్తుండగా పట్టుకున్నారు.సాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.రేషన్ బియ్యాన్ని వినియోగదారుల నుంచి సేకరించినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details