ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 8, 2020, 2:34 PM IST

ETV Bharat / state

పోలీసులకు పండ్లు పంపిణీ

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో లాక్​డౌన్​ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కాండ్రేగుల గ్రామానికి చెందిన వ్యక్తి పండ్లు పంపిణీ చేశారు.

fruits distribution in west godavari
పోలీసులకు పండ్లు పంపిణీపోలీసులకు పండ్లు పంపిణీ

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో లాక్​డౌన్​ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు, కేడవరం గ్రామానికి చెందిన కాండ్రేగుల గాంధీ అనే వ్యక్తి తన కుటుబ సభ్యులతో కలిసి తమ వంతు సాయంగా పండ్లు అందించారు.

ABOUT THE AUTHOR

...view details