పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాసితుల సమస్యల పరిష్కరణకు ఐఏఎస్ అధికారిని నియమిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. గూడూరు సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న ఓ.ఆనంద్ను పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారి
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గూడూరు సబ్ కలెక్టర్గా పని చేస్తున్న ఓ.ఆనంద్ను ప్రత్యేక అధికారిగా నియమించింది.
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారి