ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలం గట్టుపై గడ్డి కోస్తుండగా పాముకాటు...మహిళ మృతి

పొలంలో గట్టుపై గడ్డి కోస్తుండగా పాము కాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది

By

Published : Sep 1, 2019, 10:07 PM IST

పొలం గట్టుపై గడ్డి కోస్తుండగా పాముకాటు...మహిళ మృతి


విజయనగరం జిల్లా కృష్ణపల్లిలో ఓ మహిళ పాముకాటుకు బలైంది. చిన్న తల్లి అనే మహిళ పొలం గట్టుపై గడ్డి కోస్తూ ఉండగా పాము కాటు వేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబీకులు ప్రాంతీయ ఆసుపత్రి తరలించగా... వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details