ఇవి కూడా చదవండి....
ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి!
విజయనగరం జిల్లాలో పారిశ్రామిక, ఆధ్యాత్మిక ప్రాంతంగా పేరున్న నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా లోకం నాగమాధవి పోటీ చేస్తున్నారు. మిరాకిల్ విద్యాసంస్థలకు ఆమె చీఫ్ ఎగ్జిక్యూటివ్గా కొనసాగుతున్నారు.
జనసేన అభ్యర్థిగా లోకం నాగమాధవి