ఆంధ్రప్రదేశ్

andhra pradesh

50 టన్నుల ఇసుక సీజ్.. వ్యక్తి అరెస్టు

By

Published : Jun 26, 2020, 10:47 AM IST

ఇసుక స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గూడెపు వలస శివారులో 50 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

illegal sand mining caught by bhogapuram police in vijayanagaram district
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న పోలీసులు

విజయనగరం జిల్లా భోగాపురం మండలం ఇసుక రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. గూడెపు వలస శివారులో ఆకస్మిక దాడులు చేశారు. 50 టన్నుల ఇసుకతోపాటు ఓ లారీ, జేసీబీ, రెండు ట్రాక్టర్లను సీజ్​ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీధర్​ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details