ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగి ఉన్న లారిలో అగ్ని ప్రమాదం

ఆగి ఉన్న లారి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

By

Published : Aug 17, 2019, 12:18 PM IST

ఆగి ఉన్న లారి నుంచి ఓక్కసారిగా మంటలు

ఆగి ఉన్న లారి నుంచి ఓక్కసారిగా మంటలు

భోగాపురం జాతీయ రహదారి సుందరి పేట కూడలిలో ఆగి ఉన్న లారీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీలో వాడేసిన బ్యాటరీలు ఉన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని హైవే మొబైల్ వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్లే రహదారిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కాసేపు, ట్రాఫిక్ అంతరాయం జరిగింది. సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది త్వరితగతిన మంటలు ఆర్పివేశారు.

ABOUT THE AUTHOR

...view details