ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అంతర్రాష్ట్ర వాహనాలను తనిఖీ చేయాల్సిందే'

విశాఖ జిల్లా పాయకరావుపేటలో జాతీయ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఎస్పీ అట్టాడ బాబూజీ తనిఖీ చేశారు. అంతర్రాష్ట్ర వాహనాలను తప్పనిసరిగా చెక్ చేయాలని ఆదేశించారు.

By

Published : May 23, 2020, 4:29 PM IST

vishaka sp on lockdown
పాయకరావుపేట చెక్ పోస్టు వద్ద ఎస్పీ తనిఖీ

విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఎస్పీ అట్టాడ బాబూజీ పర్యటించారు. జాతీయ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టును పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు.

అంతరాష్ట్ర వాహనాలను తప్పనిసరిగా చెక్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో తిరిగే వాహనాలకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్నారు. అనుమతికి మించి ప్రయాణికులు ఉంటే వాహనాలు సీజ్ చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details