ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరిగాయి. వైశాఖి జల ఉద్యానవనంలో ఈ కార్యక్రమం జరిగింది.

By

Published : Apr 1, 2019, 5:37 AM IST

విశాఖలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

విశాఖలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరిగాయి. వైశాఖి జల ఉద్యానవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులు 2019 నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details