ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకటన చేసిన నాటి నుంచే రాజధాని ప్రక్రియ ప్రారంభం : బొత్స

అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుంచే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూలై 8న క్లాప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

By

Published : Jun 10, 2021, 10:46 PM IST

minister botsa sathyanarayana talks about three capitals
ప్రకటన చేసిన నాటి నుంచే రాజధాని ప్రక్రియ ప్రారంభం : బొత్స

వైఎస్.రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు నాడు క్లాప్ అనే కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలో ప్రతి ఇంటికి మూడు చెత్తడబ్బాలు ఇస్తామని, వాటి ద్వారా చెత్త సేకరిస్తామని తెలిపారు. విశాఖ వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఏ రోజు శాసన సభలో మూడు రాజధానులు ప్రకటించారో ఆరోజే నుంచే రాజధాని ప్రక్రియ మొదలయిందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details