ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకులో మంత్రి కిడారి నామినేషన్​

అరకు నియోజకవర్గానికి తెదేపా అభ్యర్థి కిడారి శ్రావణ్​కుమార్​ నామినేషన్​ వేశారు. ఆయనకు అండగా ఆరు మండలాల తెదేపా కార్యకర్తలు, నాయకులు వెళ్లారు. భారీ మెజారిటీతో గెలుస్తానని శ్రావణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

By

Published : Mar 22, 2019, 8:02 PM IST

అరకులో మంత్రి కిడారి నామినేషన్​ దాఖలు

అరకులో మంత్రి కిడారి నామినేషన్​ దాఖలు
విశాఖ జిల్లాఅరకు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మంత్రి కిడారి శ్రావణ్​ కుమార్​ నామినేషన్​ దాఖలు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల తెదేపా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు శ్రావణ్ వెంట వెళ్లారు. 3 కిలోమీటర్ల పాటు ర్యాలీ నిర్వహించి వేలాది తెదేపా కార్యకర్తలతో అరకు పసుపుమయమైంది.వారిని ఉత్సాహపరిచేందుకు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. తన తండ్రి ఆశయాల సాధనకి కృషి చేస్తామని... అరకులో భారీ మెజారిటీతో గెలుస్తామని​ ధీమా వ్యక్తం చేశారు.. శ్రావణ్.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details