ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాయకరావుపేటలో డొక్కా సీతమ్మ శిబిరం

By

Published : Nov 16, 2019, 9:44 AM IST

Updated : Nov 16, 2019, 12:48 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేటలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి పార్లమెంటరీ సమన్యయకర్త గెడ్డం బుజ్జి ఏర్పాటు చేశారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

janasena-bhojana-sibiram

పాయకరావుపేటలో సీతమ్మ శిబిరం

.

Last Updated : Nov 16, 2019, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details