ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్.... నా పై పోటీ చెయ్  : గంటా

భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు.. మంత్రి గంటా శ్రీనివాసరావు. తెదేపాకు చెందిన సామాన్య కార్యకర్తను కదిలించలేని దుస్థితి వైకాపాదని అన్నారు.

By

Published : Feb 18, 2019, 3:11 PM IST

Updated : Feb 18, 2019, 3:17 PM IST

మంత్రి గంటా శ్రీనివాసరావు

మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు.. మంత్రి గంటా శ్రీనివాసరావు. భీమిలి తెదేపా కార్యకర్తలతో మంత్రి సమీక్షించారు. ప్రతిపక్ష నేత జగన్​ భీమిలి నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. తెదేపాకు చెందిన సామాన్య కార్యకర్తను కదిలించలేని దుస్థితి వైకాపాదని అన్నారు. పార్టీ కార్యకర్తల మధ్య అంతర్గత సమస్యలు పరిష్కరించేందుకు కోర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు.
Last Updated : Feb 18, 2019, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details