ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 29, 2021, 1:03 PM IST

ETV Bharat / state

వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం.. పదుల సంఖ్యలో పశువులు మృతి

విశాఖ జిల్లా గొలుగొండ మండలం నాగాపురంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదుల సంఖ్యలో మూగజీవులు మృత్యువాత పడ్డాయి. రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

fire accident on the farm lands
వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం

విశాఖ జిల్లా గొలుగొండ మండలం నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురాం వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం జరిగింది. పశువుల పాక దగ్ధం కావటంతో.. పదుల సంఖ్యలో మూగజీవులు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.10లక్షకు పైగా ఆస్తినష్టం జరిగిందని బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. అయితే ప్రమాదానికి ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలే కారణమయ్యి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి...

ఊరంతా పం‘చేట్టు’!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details