విశాఖ కేజీహెచ్ రాజేంద్రప్రసాద్ బ్లాక్లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 నిర్ధరణ కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ చంద్ పరిశీలించారు. కరోనా అనుమానితులకు పరీక్షలు త్వరతగతిన పూర్ తిచేయాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా డేటా ఎంట్రీ చేయాలని అధికారులను అదేశాలించారు. పరీక్ష కేంద్రంలోని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
'కరోనా అనుమానితులకు పరీక్షలు త్వరగా పూర్తి చేయాలి'
కరోనా అనుమానితులకు పరీక్షలు త్వరతగతిన పూర్ తిచేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వైద్యులకు సూచించారు.విశాఖ కేజీహెచ్ రాజేంద్రప్రసాద్ బ్లాక్లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 నిర్ధరణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
కరోనా అనుమానితులకు పరీక్షలు త్వరగా పూర్తిచేయాలి