ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరం హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్

విశాఖ జిల్లా చోడవరంలో ఆదివారం జరిగిన యువకుని హత్య కేసులో ప్రధాన నిందితుడు... సత్తిబాబుకు స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

By

Published : Jul 16, 2019, 2:39 AM IST

చోడవరం హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్

చోడవరం హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్

విశాఖ జిల్లా చోడవరంలో రాజేష్ అనే యువకుడిని హత్య చేసిన పండూరి సత్తిబాబును పోలీసులు రిమాండ్​కు తరిలించారు. ఆదివారం జరిగిన హత్యకు సంబంధించి సత్తిబాబు అదుపులోకి తీసుకున్న పోలీసులు... సోమవారం సాయంత్రం చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం చోడవరం కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. నిందితుడికి కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించింది. నడిరోడ్డుపై.. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్య.. సంచలనం సృష్టించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details