ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 17, 2021, 3:30 AM IST

ETV Bharat / state

నేడు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్

విశాఖ జిల్లాలో ఇవాళ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 11.10 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ చేరనున్న సీఎం.. పదకొండున్నరకు విశాఖ శ్రీ శారద పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొననున్నారు.

నేడు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్
నేడు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్

విశాఖ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల 10 నిమిషాలకు విశాఖ విమానాశ్రయానికి సీఎం చేరుకోనున్నారు. పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 2 గంటల ఇంటికి...

అక్కడ్నుంచి 12 గంటల 45 నిమిషాలకు బయలుదేరనున్న సీఎం... మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. జగన్ పర్యటన దృష్ట్యా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇవీ చూడండి

: పురపాలికల్లో ఒకే నామినేషన్ దాఖలుపై ఎస్​ఈసీ దృష్టి

ABOUT THE AUTHOR

...view details