ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రధానికి ఖాళీకుండలు, పిడతలతో స్వాగతం పలుకుతాం'

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి ఖాళీకుండలు, పిడతలతో ఆహ్వానం పలుకుతామని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వినర్ చలసాని శ్రీనివాస్ రావు అన్నారు.

By

Published : Feb 9, 2019, 7:47 PM IST

మోదీపై విమర్శలు

ప్రధాని మోదీకి ఖాళీకుండలు, పిడకలతో స్వాగతం పలుకుతామని ప్రత్యేక హోదా సాధన సమితి ప్రకటించింది. తాము ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్లం కాదని.. విభజన హామీలు అమలు చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. సీఎం ప్రత్యేక హోదా పోరాటంలో అందరినీ కలుపుకుపోవాలన్నారు. ప్రధాని రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని, విభజన హామీల అమలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయటంలో విఫలమయ్యారని విమర్శించారు. రానున్న కాలంలో ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని హెచ్చరించారు.

మోదీపై చలసాని విమర్శలు

ABOUT THE AUTHOR

...view details