ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ సాగరతీరంలో భాజపా స్వచ్ఛభారత్​

ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా విశాఖ సాగరతీరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు.

By

Published : Jun 8, 2019, 3:17 PM IST

విశాఖ సాగరతీరంలో భాజపా స్వచ్ఛభారత్​

ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా విశాఖ సాగరతీరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. బీచ్ రోడ్ కాళీమాత ఆలయం ఎదురుగా ఇసుకలో పర్యాటకులు తిని పడేసిన ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరివేశారు. సముద్రాలు, వాటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి భాద్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

విశాఖ సాగరతీరంలో భాజపా స్వచ్ఛభారత్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details