ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 4, 2021, 4:14 PM IST

ETV Bharat / state

ఎన్ఏడీ పై వంతెనను అస్తవ్యస్తంగా నిర్మించారు : ఎంపీ జీవీఎల్

విశాఖ నగరానికి తలమానికంగా భావించే ఎన్ఏడీ పై వంతెనను అస్తవ్యస్తంగా నిర్మించారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఈ అంశాన్ని పార్లమెంట్​లో ప్రస్తావిస్తానని వెల్లడించారు.

bjp mp gvl narasimharao fire on state government about nad fly over bridge
భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు

విశాఖపట్నంలోని ఎన్ఏడీ ఫ్లై ఓవర్ ను భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరిశీలించారు. నగరానికి తలమానికంగా ఉండాలని నిర్మించిన ఈ వంతెనపై తరచూ ప్రమాదాలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వంతెనను గత పాలకులు అస్తవ్యస్తంగా నిర్మించారని ఎంపీ ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రులతో చర్చించి పార్లమెంట్​లో ప్రస్తావిస్తానని నరసింహారావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details