ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 3, 2021, 12:56 PM IST

ETV Bharat / state

'అయోధ్యలో రామమందిర నిర్మాణ నిధి సమర్పణ'.. కరపత్రాల ఆవిష్కరణ

అయోధ్య రామమందిర నిర్మాణం నిధి సమర్పణ అభియాన్ ప్రచార గోడ పత్రికను, కరపత్రాలను విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టంలోని రామాలయంలో ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని.. హిందువులంతా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.

ayodhya rama mandir construction fund donation campaign  in viakhapatnam
అయోధ్య రామమందిర నిర్మాణం నిధి సమర్పణ అభియాన్ ప్రచార కరపత్రాల ఆవిష్కరణ

అయోధ్య రామమందిర నిర్మాణం నిధి సమర్పణ అభియాన్ ప్రచార గోడ పత్రికను, కరపత్రాలను విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టం రామాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హిందూ సోదరులు అంతా సహకరించాల్సిన అవసరం ఉందని ఆలయ కమిటీ సభ్యులు శెట్టి సాంబయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details