ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో, బైక్ ఢీ.. ముగ్గురికి గాయాలు

ఆగిఉన్న ఆటోని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

By

Published : Aug 15, 2019, 8:47 AM IST

ఆటో బోల్తా

ఆటో బోల్తా


విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ పెదబయలు మండలం పన్నెడ కూడలి వద్ద ఆగివున్న ఆటోను ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంలో వెళుతున్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ జిల్లా పాడేరు ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమించడంతో వైజాగ్​లోని కేజీహెచ్​కు తరలించారు. ఆటోలో రెండు నెలల పసిపాప ఉంది. అయితే.. ఆమెను గట్టిగా పట్టుకుని ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details