ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కబడ్డీ... కబడ్డీ...

విశాఖ జిల్లా చిట్టివలసలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి.

By

Published : Mar 2, 2019, 6:16 AM IST

Updated : Mar 2, 2019, 11:36 AM IST

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు విశాఖజిల్లా చిట్టివలసలోని జూట్ మిల్ బంతాట మైదానంలో ప్రారంభమయ్యాయి.

విశాఖ జిల్లా చిట్టివలసలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీకాంత్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాద్ ఆధ్వర్యంలో దివంగత నేత వైస్సార్ మెమోరియల్ పేరిట జరుగుతున్న ఈ టోర్నమెంట్ 3 రోజుల పాటు అలరించనుంది. కృష్ణా జిల్లా జట్టులో ప్రో కబడ్డీలో ఆడిన మనోజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.విజేతలకు ప్రథమ బహుమతి 50వేలు, ద్వితీయ-40వేలు, తృతీయ-30వేలు, చతుర్ధ బహుమతి కింద 20వేల నగదును నిర్వహకులు అందజేయనున్నారు.
ఇది కూడా చదవండి.

Last Updated : Mar 2, 2019, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details