అధికారంలోకి రాగానే.. జూట్ మిల్లు సమస్య పరిష్కరిస్తా!
విశాఖలోని చిట్టివలస జూట్ మిల్లును భీమిలి నియోజకవర్గ వైకాపా అభ్యర్ధి మొత్తం శెట్టి శ్రీనివాసరావు సందర్శించారు.
భీమిలి నియోజక వర్గ వైకాపా అభ్యర్ధి ఏఐటీయూసీ జూట్ మిల్లు పరిశీలన
చారిత్రక నేపథ్యం కలిగి, ఏళ్లపాటుగా అక్రమ లాకౌట్ లో ఉన్న చిట్టివలస జూట్ మిల్లును వైకాపా భీమిలి నియోజకవర్గ అభ్యర్ధి మొత్తం శెట్టి శ్రీనివాసరావు సందర్శించారు. మిల్లులో ఉన్న యంత్రాలు పరిశీలించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే... వచ్చే ఏడాది మే నాటికి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.