ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు

శ్రీకాకుళంలో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు గురువారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో విశాఖపట్నం జిల్లా జట్టు.. మహిళా విభాగంలో కృష్ణా జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి.

By

Published : Aug 23, 2019, 9:16 AM IST

ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు

శ్రీకాకుళంలో సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు గురువారంతో ముగిశాయి. ఎన్టీఆర్ నగరపాలక సంస్థ ఉన్నత మైదానంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 468 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దీనికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. పురుషుల విభాగంలో విశాఖపట్నం జిల్లా జట్టు.. మహిళా విభాగంలో కృష్ణా జిల్లా జట్లు విజయం సాధించాయి. గెలుపొందిన వారికి మంత్రి కప్​ను అందజేశారు.

ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details