ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరాల్సిందే'

ముఖ్యమంత్రి జగన్ దూరదృష్టితోనే రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని సభాపతి తమ్మినేని స్పష్టం చేశారు. మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేసి తీరాల్సిందేనన్నారు.

By

Published : Nov 1, 2020, 9:33 PM IST

Published : Nov 1, 2020, 9:33 PM IST

'రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరాల్సిందే'
'రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరాల్సిందే'

రాష్ట్రంలో మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేసి తీరాల్సిందేనని సభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో ఉద్యమం రాకూడదనే దూరదృష్టితో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానుల అవసరం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details