ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 20, 2020, 9:57 AM IST

ETV Bharat / state

పునరావాస కేంద్రంలో పాచిపోయిన ఆహారం.. కూలీల నిరసన

శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి పునరావాస కేంద్రంలో ఉదయం వేళ పాచిపోయిన ఆహారం అందించారంటూ.. వలస కూలీలు నిరసన వ్యక్తం చేశారు.

Protests by migrant laborers on Stale feeding
పాచిపోయిన ఆహారం అందించడంపై బత్తిలిలో వలస కూలీల నిరసన

శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి పునరావాస కేంద్రంలో వలస కూలీలు ఆందోళనకు దిగారు. ఉదయం వేళ పాచిపోయిన ఆహారం అందించడంతో ఆహారం పారబోసి నిరసన వ్యక్తం చేశారు.

ఉపాధికి దూరమై స్వగ్రామాలకు వచ్చిన తమకు ఇలాంటి ఆహారం పెట్టడంపై వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details