ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ధన్వంతరీ వ్రతకల్పం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ధర్మాన

By

Published : Jul 5, 2020, 9:08 PM IST

ధన్వంతరీ వ్రతకల్పం పుస్తకాన్ని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Minister Dharmana Krishnadas unveiled the book Dhanvantari Vrathakalpaam in narasannapeta srikakulam district
ధన్వంతరీ వ్రతకల్పం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ధన్వంతరీ వ్రతకల్పం పుస్తకాన్ని.. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు.

విశ్వ హిందూ పరిషత్, సామాజిక సామరస్యత ఫౌండేషన్, ఆర్ఎస్ఎస్ వంటి హైందవ సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఇదీచదవండి.

కరోనాతో ఆదాయం తగ్గినా... కార్గో సేవలతో నష్టం భర్తీ

ABOUT THE AUTHOR

...view details