ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘతంతో కౌలు రైతు మృతి

శ్రీకాకుళం జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృత్యువాతపడ్డాడు. తెగిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

By

Published : Nov 1, 2019, 11:27 AM IST

కరెంటు తీగలు తగిలి మృతిచెందిన రైతు

విద్యుదాఘతానికి గురై కౌలు రైతు మృతి

శ్రీకాకుళం జిల్లా సొగిడియ గ్రామానికి చెందిన తిరుపతిరావు అనే కౌలు రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కౌలుకు తీసుకున్న పొలంలో మధ్యాహ్నం ఎరువు వేస్తుండగా... తెగిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు మృతదేహం వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరగా విలపించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details