ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల విధులకు వచ్చిన ఉద్యోగికి అస్వస్థత

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ ఉద్యోగి తీవ్ర అస్వతస్థకు గురయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

By

Published : Apr 10, 2019, 5:56 PM IST

అస్వస్థకు గురైన ఎన్నికలఉద్యోగి

ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉద్యోగికి అస్వస్థత

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట డిగ్రీ కళాశాలలో ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు బలగ లక్ష్మణరావు అనే క్షేత్ర సహాయకుడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కొద్దిసేపటి తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించారు. రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన ఉద్యోగిగా అధికారులు గుర్తించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details