ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.30 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

దాబా పక్కన నిలిపి ఉన్నలారీలో 30 లక్షల రూపాయల విలువైన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Feb 2, 2019, 6:24 PM IST

Breaking News

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై ఒక ధాబా హోటల్ వద్ద ఆగి ఉన్న లారీని పోలీసులు తనిఖీ చేశారు. భారీగా గుట్కా ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 30 లక్షల ఉండవచ్చని అంచనా. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

police

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details