ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఇద్దరు మృతి

రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

By

Published : Aug 29, 2019, 7:37 AM IST

రోడ్డు ప్రమాదం

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఇద్దరు మృతి

ప్రకాశంజిల్లా పొదిలి మండలం అగ్రహారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఘటలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details