ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 16, 2021, 5:22 AM IST

Updated : Jan 16, 2021, 6:28 AM IST

ETV Bharat / state

143 మంది నుంచి రూ.24 కోట్ల వసూలు!

వ్యాపారం కోసం 24 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న తండ్రి కొడుకులు... తమను నట్టేట ముంచారని ప్రకాశంజిల్లా కారంచేడుకు చెందిన పలువురు బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మోసపోయిన బాధితులు
మోసపోయిన బాధితులు

143 మంది నుంచి రూ.24 కోట్ల వసూలు!

ప్రకాశం జిల్లా కారంచేడులో ఓ వ్యక్తి కొంతమంది దగ్గర 24 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని కుటుంబంతో సహా పరారయ్యాడు. మద్యం వ్యాపారి ఆర్. సీతారామయ్య, అతని కుమారుడు సాంబశివప్రసాద్‌లు నమ్మకంగా ఉండి.... కొంత మంది వద్ద అప్పు చేసి వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. సుమారు 143 మంది వద్ద 24 కోట్ల రూపాయలు నగదు తీసుకుని పరారయ్యారని... బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పైసా పైసా కుడబెట్టుకున్న డబ్బు అప్పుగా ఇచ్చామని.... వాపోయారు.

Last Updated : Jan 16, 2021, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details