ప్రకాశం జిల్లా ఒంగోలు ఐసోలేషన్ కేంద్రంలో ఓ కరోనా బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. సంతమాగుళూరు మండలం పాతమాగుళూరుకు చెందిన దంపతులు ఈ నెల 8 నుంచి ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఉన్నట్టుండి రైజ్ కళాశాల భవనం పైనుంచి దూకి ఆమె బలలన్మరణానికి పాల్పడింది.
ఒంగోలు ఐసోలేషన్ కేంద్రంలో కరోనా బాధితురాలు ఆత్మహత్య
ప్రకాశం జిల్లా ఒంగోలు ఐసోలేషన్ కేంద్రంలో ఓ కరోనా బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు సంతమాగుళూరు మండలం పాతమాగుళూరు వాసి.
ఒంగోలు ఐసోలేషన్ కేంద్రంలో కరోనా బాధితురాలు ఆత్మహత్య