నెల్లూరు జిల్లాలోని గొలగమూడి కళాశాలతో ఈటీవీ భారత్ ముఖాముఖి నిర్వహించింది. ఆసక్తిగా పాల్గొన్న యువత ....' పర్యాటక అభివృద్ధిలో స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని...కాలుష్యం లేని అహ్లదకరమైన వాతావరణం కావాలని....ప్లాస్టిక్ నిరోధించాలంటూ..సముద్రతీరాన్ని శుభ్రం చేద్దాం '... పిలుపునిచ్చారు . అలా ఉండాలంటే పరిసరాల్లో వ్యర్ధాలు లేకుండా చేయాలి. ప్రధానంగా ప్లాస్టిక్ను నిరోధించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలను వారు అంటున్నారు.
' పర్యాటక ప్రదేశాల పరిశుభ్రతే మా లక్ష్యం '
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా గొలగమూడి ఐఐటీటీఎం కళాశాల యువతతో ఈటీవీ భారత్ ముఖాముఖి నిర్వహించింది.
పర్యాటక ప్రదేశాల