ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' పర్యాటక ప్రదేశాల పరిశుభ్రతే మా లక్ష్యం '

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా  గొలగమూడి ఐఐటీటీఎం కళాశాల యువతతో ​ఈటీవీ భారత్ ముఖాముఖి నిర్వహించింది.

By

Published : Sep 28, 2019, 12:05 AM IST

పర్యాటక ప్రదేశాల

' పర్యాటక ప్రదేశాల పరిశుభ్రతే మా లక్ష్యం '

నెల్లూరు జిల్లాలోని గొలగమూడి కళాశాలతో ఈటీవీ భారత్ ముఖాముఖి నిర్వహించింది. ఆసక్తిగా పాల్గొన్న యువత ....' పర్యాటక అభివృద్ధిలో స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని...కాలుష్యం లేని అహ్లదకరమైన వాతావరణం కావాలని....ప్లాస్టిక్ నిరోధించాలంటూ..సముద్రతీరాన్ని శుభ్రం చేద్దాం '... పిలుపునిచ్చారు . అలా ఉండాలంటే పరిసరాల్లో వ్యర్ధాలు లేకుండా చేయాలి. ప్రధానంగా ప్లాస్టిక్​ను నిరోధించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలను వారు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details