ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 26, 2020, 10:10 PM IST

ETV Bharat / state

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా అమ్మపాలెం లో జరిగింది.

the-man-died-after-accidentally-falling-into-the-pond
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం అమ్మపాలెంలో పోలూరు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. చేపల వేటకు నీటిలో దిగిన అతను.. అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు ఉండగా.. అందులో ఇరుక్కుని మృత్యువాత పడ్డాడు. ఈ సమాచారాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కూమర్తెలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details