నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం అమ్మపాలెంలో పోలూరు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. చేపల వేటకు నీటిలో దిగిన అతను.. అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు ఉండగా.. అందులో ఇరుక్కుని మృత్యువాత పడ్డాడు. ఈ సమాచారాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కూమర్తెలు ఉన్నారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా అమ్మపాలెం లో జరిగింది.
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి