ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గూడూరులో విష జ్వరంతో విద్యార్థిని మృతి

నెల్లూరు జిల్లా గూడూరులో విషజ్వరంతో ఓ యువతి మృతి చెందింది. పట్టణంలోని కరణాలవీధికి చెందిన లిఖిత స్థానిక కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆమె మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

By

Published : Sep 9, 2019, 5:09 PM IST

గూడూరులో విషజ్వరంతో విద్యార్థిని మృతి

నెల్లూరు జిల్లా గూడూరులో విషజ్వరంతో ఓ యువతి మృతి చెందింది. పట్టణంలోని కరణాలవీధికి చెందిన లిఖిత స్థానిక కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆమె మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details