ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు లోక్​సభ స్థానానికి సీపీఎం పోటీ

రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.

By

Published : Mar 19, 2019, 6:39 PM IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి తమ పార్టీ పోటీ చేస్తోందని ఆయన చెప్పారు. పార్టీ నేతలతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details