ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉదయగిరి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తున్నారు. సమ్మె సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపో వద్ద ఎన్​ఎంయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

By

Published : May 21, 2019, 9:55 PM IST

ఉదయగిరి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఆర్టీసీ కార్మికుల ధర్నా
సమ్మె నోటీసుపై ఆర్టీసీ యాజామాన్యం స్పందిచకపోవడంపై కార్మికులు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపో వద్ద ఎన్​ఎంయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మిక నాయకులు డిమాండ్​ చేశారు. నోటీసులో పేర్కొన్న సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details