ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో యూరియా కృత్రిమ కొరత...

యూరియా కొరత కేవలం కృతిమమేనని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించేవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

By

Published : Sep 9, 2019, 9:26 AM IST

Urea is just artificial in Kurnool

కర్నూలు జిల్లాలో యూరియా కొరత కేవలం కృతిమమేనని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు విల్సన్, కమిషనరేట్ కార్యాలయ ఉప సంచాలకులు సుధాకర్ రాజు తెలిపారు. జిల్లాకు 10వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లు వారు తెలిపారు. యూరియా కృత్రిమ కొరతకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పలు ఎరువుల దుకాణాలను వారు తనిఖీ చేశారు.

కర్నూలులో యూరియా కేవలం కృత్రిమకొరతే..

ABOUT THE AUTHOR

...view details