ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో దొంగల బీభత్సం

కర్నూలులో దొంగలు బీభత్సం సృష్టించారు. పార్థసారథినగర్​లోని మూడు ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడ్డారు.

By

Published : Jul 17, 2019, 2:25 AM IST

దొంగలు

కర్నూలులో దొంగల బీభత్సం

కర్నూలులో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని పార్థసారథినగర్‌లోని మూడు ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి ఇళ్లల్లోకి చొరబడి... కత్తులు, రాడ్లతో బెదిరించి మెడలోని బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. మూడవ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. కరుణాకర్ దంపతులను కట్టేసి తీవ్రంగా గాయపరిచారు. మోహన్‌కృష్ణ తలకు చేతులకు బలమైన గాయాలయ్యాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details