ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరవీరులకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నివాళి

చైనా ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.

By

Published : Jun 18, 2020, 5:47 PM IST

kurnool district
అమరవీరులకు నివాళులర్పించిన విశ్వహిందు పరిషత్

భారత - చైనా సరిహద్దులో భారత సైనికులపై చైనా సైన్యం పాల్పడిన దాడిని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట అశ్రునివాళి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details