ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనస్తాపంతో ఇంటర్​ విద్యార్థిని బలవన్మరణం

కర్నూలు జిల్లా పార్లపల్లెలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేటు కళాశాలలో చేర్పించలేదని ఈ ఘతుకానికి పాల్పడినట్టు సమాచారం.

By

Published : Jun 14, 2019, 9:37 PM IST

విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని బలవన్మరణం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని పార్లపల్లె గ్రామంలో రాజేశ్వరి అనే విద్యార్థిని ఇంటర్ లో ప్రైవేట్ కళాశాలలో చేర్పించలేదని మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించాలనుకొని ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో చేర్పించారు. ప్రైవేట్ కళాశాలలో చేరుతానంటూ తల్లిదండ్రులకు చెప్పింది. తండ్రి ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రైవేట్ కళాశాలలో చదివించలేమని తల్లిదండ్రులు చెప్పటంతో మనస్తాపంతో రాజేశ్వరి బలవన్మరణానికి పాల్పడింది.

ABOUT THE AUTHOR

...view details