ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలంలో భక్తుల రద్దీ

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి జనం పోటెత్తారు. ఈ రాత్రి మల్లికార్జునస్వామి పాగాలంకరణ కార్యక్రమం జరగనుంది. రాత్రి 12 గంటలకు స్వామిఅమ్మవార్ల కల్యాణం తిలకించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.

By

Published : Mar 4, 2019, 11:09 AM IST

శ్రీశైలం

శ్రీశైలం

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి జనం పోటెత్తారు. పాతాలగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు విశేషపూజలు నిర్వహించారు. ఈ రోజ రాత్రి మల్లికార్జునస్వామి వారికి పాగాలంకరణ కార్యక్రమం జరగనుంది. రాత్రి 12 గంటలకు స్వామిఅమ్మవార్ల కల్యాణం చేయనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details