ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టల్​లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

By

Published : Jul 29, 2019, 3:06 PM IST

residential hostel students did dharna at aadhoni at karnol district

సమస్యలను తక్షణమే పరిష్కరించాలి...ఎస్ఎఫ్ఐ .

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. సంక్షేమ హాస్టల్​లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. నీటి సమస్యను పరిష్కరించట్లేదని.. మూడు నెలలుగా వైద్యులు పరీక్షలు చేయడానికి రావడం లేదని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేసారు. అనంతరం ఆర్డీఓ బాలగణేశయ్య సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.

ABOUT THE AUTHOR

...view details