ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా​ ప్రభావం... మహానంది ఆలయం మూసివేత

By

Published : Mar 20, 2020, 8:21 AM IST

కరోనా వైరస్​ ప్రభావం కారణంగా... కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 31 వరకు భక్తులకు ఆలయ ప్రవేశం ఉండదని ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా వైరస్​ ప్రభావం... మహానంది ఆలయం మూసివేత
కరోనా వైరస్​ ప్రభావం... మహానంది ఆలయం మూసివేత

కరోనా వైరస్​ ప్రభావం... మహానంది ఆలయం మూసివేత

కోవిడ్​-19 (కరోనా వైరస్) ప్రభావం కారణంగా కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని మూసివేశారు. ఈనెల 31 వరకు మూసివేత కొనసాగనున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ప్రవేశం లేదు. స్వామి వారికి చేసే సేవలు ఏకాంతంగా జరుగనున్నాయి.

ఇదీ చూడండి:'మహానందిలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details