ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వసతిగృహంలో జాయింట్​ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కర్నులు జిల్లా డోన్​లో ఎస్సీ, బీసీ వసతిగృహంలో జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మోహిద్దీన్ తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకున్నారు.

By

Published : Jul 24, 2019, 6:49 AM IST

అధికారులతో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్

వసతి గృహంలో తనిఖీ చేస్తున్న జాయింట్​ కలెక్టర్

వసతి గృహాల్లోని భోజనం, తాగునీటి వసతిని జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మోహిద్దీన్ పరిశీలించారు. సమస్యలు ఏవైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బీసీ వసతి గృహంలో రాత్రి మెనూలో చికెన్ కర్రీ ఉండగా... విద్యార్థులకు పెట్టకపోవడంపై జేసీ ఆగ్రహం వక్తం చేశారు. ఎస్సీ వసతి గృహంలో భోజనం అయ్యాక అరటిపండు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాలు అందజేయాలని ఆదేశించారు. అనంతరం డోన్​లో వసతి గృహం 2 ను ఏర్పాటు చేయాలని ఏఐఎస్​ఎఫ్ నాయకులు జేసీకు వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details